ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ దర్శకుల హవా నడుస్తోంది. వీరిలో ఎక్కువమంది షార్ట్ ఫిలింస్‌తో సత్తా చాటి.. సిల్వర్‌ స్క్రీన్‌పై దుమ్మురేపుతున్నారు. ఈకోవలోనే.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు మేర్లపాక గాంధీ. సందీప్ కిషన్, రకుల్

Read More

టాలీవుడ్ లో షార్ట్ పీరియడ్ లోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. శాండల్ వుడ్ నుంచి మొదలై టాలీవుడ్ లో అగ్ర తారగా మారిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది.

Read More

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే‘. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శర్వానంద్ స్టైలిష్ లుక్ తో అలరించబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Read More

శర్వానంద్ లేటెస్ట్ మూవీ … మనమే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌ చేస్తున్నారు. శర్వానంద్ ట్రెండీ అండ్ స్టైలిష్ లుక్‌లో యూత్‌ని ఆకట్టుకునే

Read More

సినీ వినీలాకాశంలో ధృవతారలుగా వెలగాలని ఆశపడే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే.. అకుంటిత దీక్షతో అనుకున్నది సాధించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో సుహాస్ ఒకడు. ఆంధ్రప్రదేశ్ లోని

Read More

శర్వానంద్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్‌ లుక్‌లో సీరియస్‌గా కన్పిస్తున్న పోస్టర్‌ రివీల్ అయ్యింది. ఇది శర్వానంద్ 37 వ సినిమా కోసం ఆవిష్కరించింది. మార్చి 6 న తన బర్త్‌డే సందర్భంగా కెరీర్‌లో

Read More

హ్యాండ్సమ్ హీరో శర్వానంద్ బర్త్డే స్పెషల్ గా ఈరోజు తన 35వ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న

Read More